Yeluri Sambasiva Rao
February 3, 2025 at 12:34 PM
నీ ద్రోహాన్ని విద్యార్థులు మర్చిపోలేదు జగన్ రెడ్డి?
•గత ఐదేళ్లలో నువ్వు ఎగ్గొట్టిన ఫీజు రియంబర్స్మెంట్ రూ.2,832 కోట్లు,
•వసతి దీవన బకాయిలు రూ.989కోట్లు
•పీజీ ఫీజు రియంబర్స్మెంట్ రూ.450కోట్లు
•మొత్తం విద్యార్థులకు నీ బకాయిలు రూ.4,271 కోట్లు
• నీ మూలంగా పేద ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ విద్యార్థులు పై చదువులకు దూరమయ్యారు.
• ఆ ద్రోహం మరిచి నువ్వు రమ్మంటే రావాలా జగన్ రెడ్డి ?
#feesdongajagan
#psychofekujagan
#telugudesampartyparchur
👍
❤️
3