Janasena Solider's ❤️✊
January 27, 2025 at 01:59 PM
పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజక వర్గాలకు చెందిన వైసీపీ నాయకులు ఈ రోజు సాయంత్రం జనసేన పార్టీలో చేరారు.
• వీరికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
• 38 మంది నాయకులు తమ అనుచరులతో కలసి పార్టీలో చేరారు
❤️
4