Vasamsetti Subash
February 15, 2025 at 09:44 AM
Pగన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టి వారి పాలెం లో శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి వారినూతన ఆలయ విగ్రహప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఈ కార్యక్రమం లో నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
#teamsubash
❤️
1