Vasamsetti Subash
February 16, 2025 at 12:49 PM
మచిలీపట్నం:ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్డీయే కూటమి బలపరచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఆలపాటి రాజా గారి గెలుపే లక్ష్యంగా -మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం కార్యాలయం లో కృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాల MLC పట్టభద్రుల ఆత్మీయ సమావేశం కార్యక్రమం లో పాల్గొన్న *ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వాసంశెట్టి సుభాష్* గారు APSRTC చైర్మన్ మరియు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,మాజీ ఎంపీ మన ప్రియతమ నాయకులు శ్రీ కొనకళ్ళ నారాయణ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రివర్యులు గౌరవ శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఏమ్మెల్యే లు కాగిత కృష్ణ ప్రసాద్ గారు,వెనిగండ్ల రాము గారు,యార్లగడ్డ వెంకట్రావు గారు, వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు వీరంకి గురుమూర్తి గారు,కొమ్మారెడ్డి పట్టాభి గారు,శ్రీనివాస్ రెడ్డి గారు,విజయ్ కుమార్ గారు, మరియు టీడీపి నాయకులు మాజీ ఏమ్మెల్యే బురగడ్డ వెధవ్యాస్ గారు,రాష్ట్ర BC నాయకులు,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య గారు,తలశిల స్వర్ణ లత గారు,వెలగపూడి శంకర్ బాబు గారు,గొర్రెపాటి గోపీచంద్ గారు, మోటమరి బాబాప్రసాద్ గారు,గొట్టిపాటి రామకృష్ణ గారు, శ్రీరామ్ గారు, బచ్చుల బోస్ గారు,కొండల్ రావు గారు మరియు టీడీపి బీజేపీ జనసేన కూటమి నాయకులు..