Bonda Uma | TDP
January 25, 2025 at 09:20 AM
*నిన్నటి రోజున జింఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శన "లక్షల డప్పులు వేల గొంతులు" కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ MRPS, MSP వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు పాల్గొన్నారు.*
❤️
👍
7