Bonda Uma | TDP
1.7K subscribers
Verified ChannelAbout Bonda Uma | TDP
Indian Politician | WHIP - Government Of Andhra Pradesh | MLA, Vijayawada Central | TDP Polit Buro Member
Similar Channels
Swipe to see more
Posts
*NDA కూటమి ప్రభుత్వం "తల్లికి వందనం" పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు విద్యార్థి తల్లి ఖాతాలో నేడు నగదు జమచేసిన సందర్బంగా.. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 64వ డివిజన్ కండ్రిక మరియు 63వ డివిజన్ రాజీవ్ నగర్ కు చెందిన తల్లులు విద్యార్థులతో కలిసి వచ్చి కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు...* #HappyMothersInAP #IdhiManchiPrabhutvam #TallikiVandanam #PromiseDelivered #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #VijayawadaDevelopment #VijayawadaCentral

సూపర్ సిక్స్లో మరో హామీని అమలు చేశాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. #HappyMothersInAP #TallikiVandanam #PromiseDelivered #IdhiManchiPrabhutvam
*సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ MK బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు పంపిణీ చేయడం జరిగింది....* #VijayawadaCentral #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #NaraLokesh #BondaUma #VijayawadaDevelopment
*సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ తోటవారి వీధి 9వ లైన్ లో భరతమాత కాలనీ మెయిన్ రోడ్డు, నందమూరి నగర్ పీనల్ చర్చి రోడ్డు, ఇందిరా నాయక్ నగర్ నుండి రాజరాజేశ్వరి పేటకు రూ.192.75 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డుల అభివృద్ధి పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారితో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు భూమి పూజ చేసి నిర్మాణ పనులనుప్రారంభించారు...*#VijayawadaDevelopment#VijayawadaCentral #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #NaraLokesh

సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యేయం ప్రజల సంక్షేమమే మా లక్ష్యం. #idhimanchiprabhutvam
ప్రజా ఆశీర్వాదంతో ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం! #1YearForKutamiGovernment

*డివిజనల్ రైల్వే మేనేజర్ విజయవాడ వారి కార్యాలయం నందు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాధ్ (చిన్ని) గారితో కలిసి, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు విజయవాడ DRM నరేంద్ర ఆనంద పాటిల్ గారితో సమావేశమవడం జరిగింది. నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న రైల్వే పనులు గురించి సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఈ ప్రాజెక్టులన్నిటిని పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు...* #VijayawadaCentral #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #NaraLokesh #BondaUma #VijayawadaDevelopment

*విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లోని రైల్వే సమస్యలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) గారితో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు రైల్వే లైన్ ల వద్దకు వెళ్లి పరిశీలించడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గం లో వున్న రైల్వే సమస్యలను, ప్రజల పడుతున్న ఇబ్బందులను, పెండింగ్ లో ఉన్న ROB, RUB వివరాలను MP కేశినేని శివనాథ్ గారికి వివరించారు..*#Railyways #VijayawadaCentral #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #NaraLokesh #BondaUma #VijayawadaDevelopment #AshwiniVaishnaw

*27వ డివిజన్ దుర్గాపురం సాంబమూర్తి రోడ్డులోని రజక కళ్యాణ్ మండపం నందు 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 72 మంది మహిళలకు సామూహిక సీమంతాలు ఏర్పాటుచేసి, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు గర్భిణీలకు చీర పసుపు కుంకుమ అందజేసి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది....*

*విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరియు 59వ డివిజన్ లూనా సెంటర్ లో NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొలి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా..ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు Nara Chandrababu Naidu గారి చిత్రపటానికి, యువనేత మంత్రివర్యులు Nara Lokesh గారి చిత్రపటానికి, డిప్యూటీ సీఎం Pawan Kalyan గారి చిత్రపటానికి, ప్రధానమంత్రి Narendra Modi గారి చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి ఫ్రూట్స్ పంపిణీ చేసి మొదటి సంవత్సర హామీలు నెరవేర్చినటువంటి ఉత్సవాలను వేడుకలుగా నిర్వహించుకోవడం జరిగింది...* #PrajaTeerpuDinam #KutamiTsunami #ChandrababuNaidu #AndhraPradesh
