🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
February 15, 2025 at 10:26 AM
కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు, కళ్యాణదుర్గం డిఎస్పి సారు మరియు సబ్ డివిజన్ CI లు , SI లు మరియు స్టాఫ్ అందరు కలిసి *సైబర్ సురక్షలో* భాగంగా కళ్యాణదుర్గం డిఎస్పి శ్రీ రవి బాబు గారు *సైబర్ నేరాలపై* ఆటోలను జండా ఊపి ప్రారంభించడమైనది. ఈమధ్య ప్రజలు చాలామంది సైబర్ నేరాలకు గురవుతున్నందున శ్రీ జిల్లా ఎస్పీ మరియు కళ్యాణదుర్గం డిఎస్పి రవిబాబు ఆదేశాల మేరకు ఈ ఆటోలు అన్నీ కూడా సబ్ డివిజన్లోని *అన్ని గ్రామాలకు మరియు అన్ని పట్టణాలలో సైబర్ నేరాలపై మైకు ద్వారా ప్రజలకు అవగాహన* కల్పిస్తారు కాబట్టి ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి వాటిని పాటించి సైబర్ నేరాలు పట్ల జాగ్రత్తగా ఉండవలెనని పోలీస్ వారు విజ్ఞప్తి చేయడమైనది. Inspector, Kalyanadurgam Town . https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42

Comments