🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
February 15, 2025 at 04:37 PM
ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం: అమిత్
దేశంలో 2036 ఒలంపిక్ కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.“క్రీడల్లో భారత్ కు ఉజ్వల భవిష్యత్తు ఉంది. భారత్ లో ఒలింపిక్స్ జరిగినప్పుడు మన క్రీడాకారులు పతకాలు గెలుచుకుని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించినప్పుడు క్రీడల బడ్జెట్ రూ.800 కోట్లు. ఇప్పుడు రూ.3800 కోట్లకు చేరుకుంది." అని అమిత్ షా పేర్కొన్నారు.
https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42