వైద్య నిలయం
January 19, 2025 at 08:49 AM
*Today Technical Information*
నకిలీ ఫోన్ పే యాప్స్తో జాగ్రత్త:
తిరుపతి.
ట్రేడింగ్ పేరుతో సైబర్ ఆన్లైన్ మోసం.
7 లక్షల 20వేల నగదు కాజేసిన సైబర్ కేటుగాళ్లు.
గత సంవత్సరం అక్టోబర్ నెలలో కార్తిక్ అనే వ్యక్తికి వాట్స్అప్ కాల్.
ట్రేడింగ్ లో షేర్లు పెడుతున్న కార్తిక్ కు బ్యాంకు లోగో తో ఉన్న లింక్ తో వల .
పలు రకాల ట్రేడింగ్ సంస్థ పెట్టుబడుల్లో 7,20,000 షేర్లు కొన్న కార్తిక్.
షేర్లలో 4 లక్షల పైగా ఆదాయం వచ్చినట్టు చూపించిన సైబర్ నేరస్తులు.
షేర్లు, లాభాల మొత్తంలో 7 లక్షలు విత్ డ్రా చేయాలనుకున్న కార్తీక్.
మరింత డబ్బు పంపాలని కార్తీక్ ను కోరడంతో అనుమానం వచ్చి వెబ్సైట్ పరిశీలన.
మోసపోయానని గ్రహించి పోలీసులు చెంతకు......
కేసు నమోదు చేసిన ఎంఆర్ పల్లి సిఐ చిన్న గోవిందు.
నకిలీ ఫోన్ పే యాప్స్తో జాగ్రత్తగా ఉండాలని MD సజ్జనార్ సూచించారు. కొంత డబ్బు చెల్లిస్తే ఫేక్ యాప్ లింక్ పంపిస్తామంటూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాంటి APK ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచించారు. బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోయినా మనీ పంపినట్లు ఈ ఫేక్ యాప్ ద్వారా చూపించొచ్చు. ఇలాంటి యాప్తో కొందరు కేటుగాళ్లు వ్యాపారులను, అమాయకులను మోసం చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు.
This group created health information on create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
👍
1