
Polamreddy Dinesh Reddy | TDP
February 16, 2025 at 04:12 PM
చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోని పసుమర్రు గ్రామంలో ప్రధాన నాయకులతో సమావేశంమై, ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటర్లను కోరడమైనది. ఈ సందర్భంగా ప్రభుత్వంతో పాటు భవిష్యత్తులో తీసుకోనున్న మంచి నిర్ణయాల గురించి వివరించాం.
ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తోంది. అలాగే, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడానికి అందరి సహకారం అవసరం. ప్రతి ఓటు విలువైనది, అందుకే ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటు అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికే వేయాలని కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట రూరల్ మండల అధ్యక్షులు జువాజీ మధన్ మోహన్ గారు, రవి గారు, నియోజకవర్గ కోఆర్డినేటర్ నెల్లూరు సదా శివరావు గారు, కరిముల్లా గారు, నాగుర్ గారు చైతన్య గారు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు..
#mlcelections #alapatirajendraprasad #chilakaluripet
#tdpjspbjptogether #polamreddydineshreddy