
ManaTDP App - Official
February 17, 2025 at 09:33 AM
టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ పై ఫిర్యాదు చేసిన దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, కొట్టి హింసించి, అతని చేత కేసు విత్ డ్రా చేయించిన వంశీ అతని అనుచరుల నేరాన్ని నిరూపించే సీసీ ఫుటేజీ పోలీసులకు దొరికింది. దీంతో వంశీ గ్యాంగ్ అడ్డంగా దొరికిపోయింది.
#pillapsychovamsiarrest
#andhrapradesh
👍
🙏
❤️
16