
Telangana CMO
March 1, 2025 at 07:25 AM
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలియజేశారు.
* సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీలు కావ్య గారు, బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు, నాయిని రాజేందర్ రెడ్డి గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, కేఆర్ నాగరాజు గారు, డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు.

❤️
👍
🙏
💐
😂
🎉
😮
🚩
🩴
71