
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
March 1, 2025 at 05:12 AM
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం. కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఉదయం 7 గంటలకు మొదలైన పింఛన్ల పంపిణీ. మూడు గంటల్లోనే 80% పెన్షన్ల పంపిణీ పూర్తి.
మరి కాసేపట్లో చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు గారు.
#pensionspandugalnap
#ntrbharosapension
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh

🙏
❤️
👍
👏
😂
🩴
22