Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
March 1, 2025 at 05:12 AM
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం. కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఉదయం 7 గంటలకు మొదలైన పింఛన్ల పంపిణీ. మూడు గంటల్లోనే 80% పెన్షన్ల పంపిణీ పూర్తి. మరి కాసేపట్లో చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు గారు. #pensionspandugalnap #ntrbharosapension #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
Image from Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమ...
🙏 ❤️ 👍 👏 😂 🩴 22

Comments