
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
March 1, 2025 at 08:06 AM
చంద్రబాబు గారి పాలన అంటే బీసీలకు స్వర్ణయుగం అన్న మాట మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26లో బీసీలకు రూ.47,456 కోట్ల కేటాయింపుతో పాటు ఆదరణ, మత్స్యకార భరోసా వంటి పథకాలకు నిధులు కేటాయించింది కూటమి ప్రభుత్వం.
#apbudget2025
#prajabudget2025
#apassembly
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh

🙏
❤️
👍
😂
14