Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
March 1, 2025 at 08:06 AM
చంద్రబాబు గారి పాలన అంటే బీసీలకు స్వర్ణయుగం అన్న మాట మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26లో బీసీలకు రూ.47,456 కోట్ల కేటాయింపుతో పాటు ఆదరణ, మత్స్యకార భరోసా వంటి పథకాలకు నిధులు కేటాయించింది కూటమి ప్రభుత్వం. #apbudget2025 #prajabudget2025 #apassembly #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
Image from Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ: చంద్రబాబు గారి పాలన అంటే బీసీలకు స్వర్ణయుగం అన్న మాట మరోసారి రుజువైంది...
🙏 ❤️ 👍 😂 14

Comments