
YSR Congress Party
February 28, 2025 at 06:13 AM
వైయస్ జగన్ గారిపై తప్పుడు వార్తలు రాసిన ఎల్లో మీడియా
రూ.100 కోట్లకి పరువు నష్టం దావా వేసిన వైయస్ జగన్ గారు.. కేసు విచారించే పరిధి ఢిల్లీ హైకోర్టుకు లేదని తప్పించుకోబోయిన ఈనాడు
చంద్రబాబు మోచేతి నీళ్ల కోసం తప్పుడు వార్తలు రాస్తారా..? అప్పుడే ఏమైయిపోయింది.. ఇప్పుడే మొదలైయింది
#banyellowmediasaveap

👍
❤️
😂
26