
Govt Updates | News | Jobs
February 28, 2025 at 06:10 AM
తల్లికి వందనం పథకం అమలుకు 2025-26 విద్యా సంవత్సరానికి గానూ రూ.9,407కోట్లు కేటాయిస్తూ చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో 1-12 చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుంది.
😂
👍
13