RTV Telugu (Raise Ur Voice)
RTV Telugu (Raise Ur Voice)
February 25, 2025 at 02:29 AM
> స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 6286.7 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5185.65 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఫిబ్రవరి నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 43,263.4 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 47,786.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
Image from RTV Telugu (Raise Ur Voice): > స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు ...
🙏 1

Comments