
ManaTDP App - Official
February 22, 2025 at 12:21 PM
రైతుల సమస్యలు పరిష్కరించి రైతు బాంధవుడిగా నిలిచారు సీఎం చంద్రబాబు గారు. కేంద్రంతో మాట్లాడి మిర్చి రైతులకు న్యాయం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయించారు. ధర పడిపోయిన టమోటాను మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేయించారు. పత్తి రైతులకు అండగా నిలిచారు.
#farmersfriendlygovt
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh
👍
❤️
🙏
🎉
19