
ManaTDP App - Official
February 25, 2025 at 05:52 AM
రాష్ట్ర మిర్చి రైతు ఆవేదనను ఢిల్లీ వెళ్లి స్వయంగా వివరించి కేంద్రాన్ని కదిలించి వచ్చారు చంద్రబాబుగారు. ఫలితంగా కేంద్రం ఏపీ మిర్చికి క్వింటాలుకు రూ.11,781 మద్దతు ధర ప్రకటించింది. అంతేకాదు 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు అవకాశం కల్పించింది. తమను ఆదుకున్న చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు మిర్చి రైతులు.
#farmersfriendlygovt
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh

👍
🙏
❤️
✌️
👌
😢
🤩
22