
ManaTDP App - Official
February 26, 2025 at 02:55 AM
• ఎన్ని సమస్యలున్నా మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి హామీనీ నెరవేర్చుతాం. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. శాసనసభలో సీఎం చంద్రబాబు.
• పేదరికంలేని ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తున్నాం. విద్య,ఐటీ శాఖలమంత్రి నారా లోకేష్.
• మే నుంచి తల్లికి వందనం పథకం అమలు..కేంద్రం సాయంతో మూడు విడతల్లో 'అన్నదాత'కు రూ.20 వేలు.శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు.
• గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన.స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
• మేము విడిపోతే ప్రజలకు ద్రోహం చేసినట్లే,బూతులు, గొడవలకు పర్యాయపదంగా మారిన వైసీపీ నేతలను తట్టుకుని నిలబడ్డ చంద్రబాబు గారికి హ్యాట్సాఫ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
• వైసీపీ ప్రభుత్వంతో పోల్చితే విద్యుత్ కొనుగోళ్లను 60 శాతం మేర తగ్గించాం. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bit.ly/4hZP5Cf
#telugudesamepaper
#chaitanyarathamepaper

👍
❤️
🙏
16