
ManaTDP App - Official
February 27, 2025 at 07:10 AM
🚨 *బ్రేకింగ్ న్యూస్* 🚨
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుత పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఓటర్లలో అత్యధికంగా కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ వైపే మొగ్గు చూపిస్తున్నారు.
#graduateswithtdp
#graduatemlcelections
#andhrapradesh

👍
❤️
🙏
✌️
18