
ManaTDP App - Official
February 28, 2025 at 03:18 AM
- పేదల సాధికారతే లక్ష్యంగా ఉగాది నుంచి పీ -4 విధానానికి శ్రీకారం చుట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం..అధికారులతో సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశం.
- 2029 లో జాతీయ క్రీడలకు ఏపీ ఆతిధ్యమిచ్చేందుకు అవకాశం కల్పించాలని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషను కోరిన సీఎం చంద్రబాబు.
- ఏటా వెయ్యిమంది నర్సింగ్ విద్యార్థినులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు.. విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో స్కిల్ బి అవగాహన ఒప్పందం.
- అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ నేడు అసెంబ్లీలో రూ.3.2 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.
- మార్చి 5,6 తేదీల్లో విశాఖ గీతం వర్శిటీలో అతి పెద్ద కేరీర్ ఫెయిర్ ..ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
- ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధమన్న అభిప్రాయాన్ని పేర్కొంటూ..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.
- తన వివాహానికి సాయం కోరిన ఓ అంధ యువతికి సీఎం చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bit.ly/41lXFnS
#telugudesamepaper
#chaitanyarathamepaper
👍
❤️
🙏
16