
ManaTDP App - Official
March 1, 2025 at 02:58 AM
- ఏపీ పునర్నిర్మాణానికి ఈ పద్దులే పునాధులు, స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనకు బడ్జెట్ ఒక రోడ్ మ్యాప్.. 2025-26 రాష్ట్ర బడ్జెట్ పై సీఎం చంద్రబాబు స్పందన.
- బడ్జెట్ లో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు,సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు పెద్ద పీట వేశాం..ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.
- దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ విద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం..విద్య, ఐటీశాఖల మంత్రి లోకేష్ స్పష్టీకరణ.
- 2025 -26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.48,840 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ..మంత్రి అచ్చెన్నాయుడు.
- బడ్జెట్ లో మైనారిటీల సంక్షేమానికి రూ.5434 కోట్ల కేటాయించడంపై రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ ప్రశంసల జల్లు కురిపించారు.
- మున్సిపల్ శాఖకు బడ్జెట్ లో పెద్దపీట వేస్తూ రూ.13,862 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన..మంత్రి నారాయణ.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bit.ly/3QGhukY
#telugudesamepaper
#chaitanyarathamepaper

👍
🙏
❤️
😂
24