ManaTDP App - Official
ManaTDP App - Official
March 1, 2025 at 09:19 AM
చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా కల్లు గీత కార్మికునికి పెన్షన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందజేశారు. వారి పరిస్థితి చూసి, ఇద్దరు మనవరాళ్లు రక్షిత, హేమ, ఒక్కొక్కరికి రెండు లక్షలు చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.4వేలు చొప్పున ఇద్దరూ ఆడపిల్లలకు మొత్తం రూ.8 వేలు, 18 సంవత్సరాలు నిండే వరకు వారికి అందించేలా ఆదేశాలు జారీ చేశారు. #pensionspandugalnap #ntrbharosapension #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
👍 🙏 ❤️ 😂 20

Comments