
Bomma Maheshkumar goud
February 21, 2025 at 09:28 AM
శ్రీ కీసరగుట్ట మహాశివరాత్రి జాతరకు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా ఆహ్వానం
మేడ్చల్ కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ గారిని మహాశివరాత్రి జాతరకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలిసిఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ – “శివుని కృపతో ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఈ జాతర హిందూ సంస్కృతికి ప్రతీక. ఇలాంటి పవిత్ర కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు లభించడం ఆనందంగా ఉంది” అన్నారు.
#maheshkumargoud #tpcc #medchal #keesaragutta #mahashivaratri #shivashakti

🙏
👍
❤️
😢
10