
Vizag City Police
February 25, 2025 at 05:00 PM
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయక కేంద్రం ద్వారా రు.3,50,000/-లు పరిహారం అందజేత.
విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా ఇటీవల హిట్ & రన్ ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తికి 2,00,000/- తీవ్ర గాయాల పాలైన ముగ్గురు బాధితులకు పరిహారంగా ఒకోక్కరికి రూ. 50,000/- చొప్పున మొత్తం రూ. 1,50,000/- మొత్తముగా నలుగురు వ్యక్తులుకు 3,50,000/- వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది.

👍
1