BJP Andhra Pradesh
March 1, 2025 at 01:37 PM
కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత భారత్ బడ్జెట్ పై ఈరోజు ఒంగోలు లోని క్విస్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించిన బిజెపి రాష్ట్ర అధికారిక ప్రతినిధి శ్రీమతి సాధినేని యామినిశర్మ
