Nara Lokesh | TDP
March 1, 2025 at 10:46 AM
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్టించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుకా పట్టాభిషేక మహోత్సవం గురు వైభవోత్సవాల్లో పాల్గొన్నాను. స్వామి వారి ఆశీస్సులు పొందాను. శ్రీ రాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలనే పనిచేస్తున్నాం. రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం. ఆలయంలో నిర్వహించిన రథోత్సవంలో పాల్గొన్నాను.
🙏
❤️
👍
💛
👏
🫡
81