Vasamsetti Subash
February 26, 2025 at 05:40 PM
రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారిని దర్శించుకొని, కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు మరియు వాసంశెట్టి సత్యం గారు ఈ కార్యక్రమం లో నాయకులు అభిమానులు పాల్గొన్నారు.