
JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
February 14, 2025 at 04:17 PM
*రాజోలు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులకు విజ్ఞప్తి*
*ది 15-02-25* శనివారం *ఉదయం 10-00* గంటలకు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే *దేవ వరప్రసాద్ గారు, మాజీమంత్రి వర్యులు పీతల సుజాత గారు, నియోజకవర్గం పరిశీలకులు చిటికెల రామ్మోహన్ రావు గారు* సఖినేటిపల్లి లంక, సఖినేటిపల్లి, రామేశ్వరం, గుడిమూల గ్రామాలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి *పేరాబత్తుల రాజశేఖరం* గారి కి మద్దత్తు గా ఎమ్మెల్సీ *ఎన్నికల ప్రచారం* లో పాల్గొంటారు.
కావున ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనాలని మనవి.
********
శాసన సభ్యులు వారి క్యాంపు కార్యాలయము,
విశ్వేశ్వరాయపురం.
*******