G.Kishan Reddy
G.Kishan Reddy
February 2, 2025 at 11:20 AM
గత రెండు దశాబ్దాల కాలంలో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితులను పరిశీలిస్తే, 2005 సం. లో - ₹1 లక్ష వరకు 2012 సం. లో - ₹2 లక్షల వరకు 2014 సం. లో - ₹2.5 లక్షల వరకు 2019 సం. లో - ₹5 లక్షల వరకు 2023 సం. లో - ₹7 లక్షల వరకు 2025 సం. లో - ₹12 లక్షల వరకు (₹75 వేల స్టాండర్డ్ డిడక్షన్ తో కలిపి ₹12.75 లక్షల వరకు) మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ మధ్యతరగతికి మద్దతుగా నిలుస్తుందన్న విషయం స్పష్టమవుతుంది.
🙏 3

Comments