
G.Kishan Reddy
February 2, 2025 at 11:22 AM
కంది పప్పు, ఉద్ది పప్పు, మసూర వంటి పప్పుధాన్యాల కోసం 6 సంవత్సరాల పాటు ప్రత్యేక మిషన్ ను అమలు చేయనున్నాము.
కేంద్ర ఏజెన్సీలు 4 సంవత్సరాలలో కంది పప్పు, ఉద్ది పప్పు, మసూర పప్పులను కొనుగోలు చేస్తాయి.
బీహార్ లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నాము.
🙏
👍
4