G.Kishan Reddy
G.Kishan Reddy
February 2, 2025 at 12:42 PM
కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 95% పథకాల్లో తెలంగాణకు లబ్ధి చేకూరుతోంది. MSMEలు, చిన్న పరిశ్రమలకు ఆపన్నహస్తాన్ని అందించిన బడ్జెట్. - తెలంగాణలో ఉన్న 10 లక్షలకు పైగా రిజిస్టర్ అయిన MSMEలకు ఈ బడ్జెట్ తో ప్రయోజనం చేకూర్చనుంది. - స్టార్టప్‌లకు రూ.10 వేల కోట్లతో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్ ఏర్పాటు. దీని వల్ల తెలంగాణ స్టార్టప్ లకు ఎంతో లబ్ధి. - రూ.27 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు పెరిగిన తెలంగాణ పన్ను వాటా. కేంద్రం ఏ పథకం తీసుకొచ్చినా.. దాని లబ్ధి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది.
👍 🙏 ❤️ 7

Comments