
Ys Jagan
February 18, 2025 at 12:52 PM
మిర్చి రైతులకి కన్నీరు మిగిల్చిన కూటమి ప్రభుత్వం
గుంటూరు మిర్చి యార్డులో మద్దతు ధర లేక విలవిలలాడుతున్న అన్నదాతలు
రైతులకి అండగా నిలిచేందుకు బుధవారం (ఫిబ్రవరి 19)న గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తున్న జగనన్న
#ysjaganforfarmers
#andhrapradesh
