*Team Lokesh*
                                
                            
                            
                    
                                
                                
                                February 13, 2025 at 10:32 AM
                               
                            
                        
                            *తురకా కిషోర్ అనుచరుల అరాచకాలపై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం లో నిర్వహించిన గ్రీవెన్స్ లో బాధితులు ఫిర్యాదు.*
 *తమ ఇంటిని కబ్జా చేసి కూల్చారని ఆవేదన.*
*తమకు న్యాయం చేసి కబ్జా నుండి తమ స్థలాన్ని విడిపించాలని విన్నపం.*
*అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి.*