
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
February 24, 2025 at 08:44 AM
శాసన సభ స్పీకర్ శ్రీ సి హెచ్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన శాసన సభ వ్యవహారాల సలహా సంఘం సమావేశం లో నేడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ శ్రీ జీ వీ ఆంజనేయులు (టీడీపీ), మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ (జనసేన), శ్రీ విష్ణు కుమార్ రాజు (బిజెపీ), తదితరులు సమావేశం లో పాల్గొన్నారు.

👍
1