Telugu News International - TNILIVE
Telugu News International - TNILIVE
February 20, 2025 at 02:21 AM
2025-26 ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్‌ను మార్చి 3వ తేదిన అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత ఈ నెల 28వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. తాజాగా మూడవ తేదికి మార్చినట్లు సమాచారం, 22, 23 తేదీల్లో శాసనసభ్యులకు నిర్వహిరచాలని నిర్ణయిరచి అవగాహన సదస్సును కూడా వాయిదా వేశారు. . 27వ తేదీన ఏడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధిరచిన శాసనసభ్యులు, మంత్రులు బిజీగా ఉరటారు. ఆ కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Image from Telugu News International - TNILIVE: 2025-26 ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్‌ను మార్చి 3వ తేదిన అసెంబ్లీలో...

Comments