
Andhra Pradesh Youth Congress
February 24, 2025 at 12:23 PM
📍రాజస్థాన్
కాంగ్రెస్ "ఘేరావ్ అసెంబ్లీ"
మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీపై అసెంబ్లీ వేదికపై నుంచి బీజేపీ మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు, ఎమ్మెల్యేల సస్పెన్షన్పై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు.
ఈ పోరాటంలో రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు.
సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఇందిరాజీ పేరు నిలిచి ఉంటుంది 🇮🇳✊