
AP News
February 12, 2025 at 04:55 PM
చిత్తూరు జిల్లా
సిఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టిడిపి నేతలు కుట్ర రాజకీయాలు
గుడిపల్లి మండలం బెగ్గిళ్ళ పల్లి పంచాయితీ పరిధిలో మల్లప్ప కొండ, బండ కొత్తూరు గ్రామాలకు మంజూరైన 40 అడుగుల రోడ్డు రద్దు చేసిన టిడిపి నేతలు
టిడిపి నేతలు భూములు వైపు నూతన రహదారులు వేసేలా మార్పు చేయడంపై ప్రజలు ఆగ్రహం
పల్లెల్లో దండోరా వేసి మరి టిడిపి నేతలు మీటింగ్ లకు వెళ్ళద్దంటు హెచ్చరికలు