AP News
AP News
February 15, 2025 at 09:04 AM
నంద్యాల జిల్లా..... నంద్యాల డిఎస్పిని కలిసిన వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి , శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి... వైసీపీ కార్యకర్త పుల్లయ్య ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయంపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల డిఎస్పీ ని కలిసిన వైసిపి మాజీ ఎమ్మెల్యే లు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యేలూ టిడిపి నాయకుల వేధింపుల వల్ల వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే యూరియా విషయంలో గొడవ అని పోలీసులు కేసు తారు మారు చేయడం ఏంటని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కొందరు పోలీసులు టిడిపి నాయకుల వలే వ్యవహరిస్తూ వైసిపి నాయకులను వేధిస్తున్నారు పోలీసులు న్యాయం చేయక పోతే , ఇలానే కొనసాగితే ఎస్పీ , డి.ఐ.జి కార్యాలయాల ముందు ధర్నాలు చేయాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు ... గ్రామ , మండల స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ వేధింపులను అడ్డుకుంటామన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి...

Comments