
Julakanti Brahmananda Reddy
February 8, 2025 at 11:40 AM
కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే గ్రామాల్లో "పల్లె పండుగతో" సరికొత్త శోభ.
వైసీపీ హయంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పల్లెలు.
మాచర్ల శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సహకారంతో, రెంటచింతల మండలం పశర్లపాడు గ్రామానికి 25 లక్షలతో సీసీ రోడ్లకు నిధులు మంజూరు.
15 లక్షలతో పూర్తి చేసిన ముస్లిం బజార్ సీసీ రోడ్డు.
ఈ రోడ్డు నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ముస్లిం మరియు రైతు సోదరులు.
మరో 10 లక్షలతో గిరిజన తండాలో చురుగ్గా సాగుతున్న పనులు.
#idhimanchiprabhutvam
#julakantibrahmanandareddy
#macherlamlajulakanti

👍
❤️
🙏
7