
Julakanti Brahmananda Reddy
February 27, 2025 at 04:23 AM
నిన్న మహాశివరాత్రి సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని ప్రముఖ శైవక్షేత్రం సత్రశాల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి దర్శిన భాగ్యం వచ్ఛే భక్తుల కోసం ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ మరియు పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అందించడం జరిగింది
#mahashivaratri2025
#julakantibrahmanandareddy
#macherlaniyojakavargam
❤️
👍
🙏
6