
BUYYANI MANOHAR REDDY
February 20, 2025 at 06:10 AM
*బాధిత కుటుంబానికి LOC అందించిన తాండూరు ఎమ్మెల్యే BMR*
అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తాండూరు పట్టణం ఇందిరా నగర్ కు చెందిన ఫరాన బేగం కు రూ.2,50,000/- (రెండు లక్షల యాభై వేలు) LOC మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు చెక్కును అందించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు.
ఈ కార్యక్రమంలో కోట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య గారు ఉన్నారు.

👍
2