
Dev Tv
February 25, 2025 at 10:29 AM
*చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు – 11 మందిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు*
హైదరాబాద్ ఫిబ్రవరి 25,2025: హైదరాబాద్లోని రాచకొండ పోలీసుల కీలకఆపరేషన్ ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టును వెలికితీశారు. గుజరాత్ నుండి శిశువులను తీసుకువచ్చి అమ్మే ఈ ముఠాలో 11 మందిని అరెస్ట్ చేశారు.
ఈ ముఠా ఆడ శిశువును రూ. 2.25 లక్షలకు మరియు మగశిశువును రూ. 4.5 లక్షలకు విక్రాస్తుండటంతో అరెస్ట్ చేశారు.
ఈ అవినీతిపరమైన వ్యవహారంలో శిశువులను కొనుగోలు చేసిన దంపతులపై కూడా కేసులు నమోదు చేయడమైంది.
పోలీసుల ప్రకారం, ఈ ముఠా తరచూ దేశవ్యాప్తంగా శిశువులను కొనుగోలు, అమ్మకాల వ్యవహారాలను నిర్వహిస్తోంది. కేసు మీద మరింత విచారణ కొనసాగుతోంది.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday

👍
1