Dev Tv
Dev Tv
March 1, 2025 at 02:27 AM
*నేటి నుంచి ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు* ఆంధ్రప్రదేశ్ మార్చి 01,2025: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఉదయం 8:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లో ప్రవేశం కల్పించనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తాయి. పరిక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. విద్యార్థులు సూచించిన గైడ్‌లైన్స్‌ను తప్పనిసరిగా పాటించాలని అధికారులు తెలిపారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
Image from Dev Tv: *నేటి నుంచి ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు*   ఆంధ్రప్రదేశ్ మార్చి 01,2025...
👍 1

Comments