Dev Tv
Dev Tv
March 1, 2025 at 12:43 PM
*మైనింగ్‌ అధికారులతో ముగిసిన సీఎం రేవంత్‌ సమీక్ష* హైదరాబాద్ మార్చి 01,2025: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మైనింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనర్ మినరల్స్ బ్లాక్‌ల వేలానికి టెండర్లు పిలవాలని, ప్రభుత్వ పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేయాలని సూచించారు. నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
Image from Dev Tv: *మైనింగ్‌ అధికారులతో ముగిసిన సీఎం రేవంత్‌ సమీక్ష*   హైదరాబాద్ మార్చి 0...

Comments