
JSPWestGodavari
February 5, 2025 at 05:47 PM
ప్రగతి పథంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి!
గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల కష్టాలను తీర్చేలా, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయం మెరుగుపరిచే దిశగా గౌ|| ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ MGNREGS నిధుల ద్వారా, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ధృఢ సంకల్పంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "పల్లె పండుగ" కార్యక్రమం ద్వారా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో, గత 4 నెలల్లో 1,069 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి, రూ.17.49 కోట్ల వ్యయంతో, 172.31 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం.
#pallepanduga #andhrapradesh

❤️
✊
7