
JSPWestGodavari
February 18, 2025 at 01:36 PM
ఢిల్లీలో జరుగనున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్-2025లో పాల్గొననున్న పర్యాటక మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న వనరులు, అవకాశాలు వివరించి పెట్టుబడులు ఆహ్వానించునున్నారు.

❤️
✊
3