
Dhulipalla Narendra Kumar
February 19, 2025 at 01:02 PM
*గుంటూరు...
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పొలిటికల్ కామెంట్స్*
జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్ వద్దకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్లిపోయాడు...
రైతులకు కష్టం వస్తే5సం. లు పట్టించుకోకుండా వదిలేసిన వైసీపీ ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడటం విడ్డురంగా ఉంది..
కూటమి ప్రభుత్వం
అధికారంలోకి రాగానే రైతుల బాగోగుల దృష్ట్యా ఎన్నో పథకాలు దృష్టి సారించారు...
జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు నిబంధనలు పట్టవు, జగన్మోహన్ రెడ్డి ఇంకా అధికారంలోనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు...
జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినస్వేచ్ఛగా తెరుగుతున్నావు..
గతంలో ప్రతిపక్ష పార్టీలు బయటకు వస్తే అక్రమ అరెస్టులు చేసిన సంగతి మరచిపోయారా?
జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగితే ఒకటి పక్కవారికి ఇబ్బంది కలిగితే మాత్రం పట్టదు అని ఎద్దేవాచేశారు...
👍
👌
3