
Harish Balayogi
February 3, 2025 at 10:32 AM
ఫెబ్రవరి 5 తేదీన జరిగే డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే తరపున ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారీతిలో కలిసి పాల్గొన్నాను. ముఖ్యమంత్రి గారు షాద్రా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ సంజయ్ గోయల్ గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొని, గత పదేళ్లుగా ఆప్ పాలనలో ఢిల్లీలో జరిగిన విధ్వంసం గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఏపి బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రెడ్డి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షులు వీరేందర్ సచ్ దేవ కూడా పాల్గొన్నారు.

👍
1